Homeహైదరాబాద్latest Newsఒక్క రోజులోనే లక్షా 40 వేల కోట్లు సంపాదించిన కంపెనీ

ఒక్క రోజులోనే లక్షా 40 వేల కోట్లు సంపాదించిన కంపెనీ

కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. ఈ తరుణంలో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ప్రత్యేకించి గౌతమ్ అదానీ గ్రూప్ గణనీయమైన లాభాలు ఆర్జించింది. అదానీ పోర్ట్స్ 10.2 శాతం , అదానీ పవర్ 16.7 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 9.28 శాతం, అదానీ విల్ మనీ షేర్ 3.78 శాతం..పెరిగాయి. మొత్తంగా ఒక్కరోజే లక్షా 40 వేల కోట్ల రూపాయల సంపద పెరిగింది. దేశంలోనే మళ్లీ నంబర్ వన్ స్థానానికి అదానీ ఎగబాకారు.

Recent

- Advertisment -spot_img