Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి.. 30 మందికి గాయాలు..

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి.. 30 మందికి గాయాలు..

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. శనివారం ఉదయం మాల్‌పూర్‌ నుంచి వస్తున్న స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు బస్సు డివైడర్‌ను దాటి మోడసా నుంచి మల్పూర్‌కు వెళ్తున్న మరో బస్సును అతివేగంతో ఢీకొట్టింది. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్ర రక్తస్రావంతో ముగ్గురు మృతి అక్కడే చెందగా, మరో 30 మంది గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన కి సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సింది..

Recent

- Advertisment -spot_img