Homeజిల్లా వార్తలుకాంగ్రెస్​ నేతకు పరామర్శ

కాంగ్రెస్​ నేతకు పరామర్శ

ఎండపల్లి, ఇదే నిజం: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కాంగ్రెస్​ నేత మహ్మద్​ బషీర్​ తల్లి వొజ్రబీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆయన కుటుంబసభ్యులను వెల్గటూర్ మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు, విశాఖ ఇండస్ట్రీ చైర్మన్ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జాడి సుజాత రాజేశం, రంగు తిరుపతి, గొల్లపెల్లి శ్రీజ మల్లేశం, మంజుల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడే సూర్యనారాయణ, దేవి జనార్ధన్, వెల్గటూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటిపత్రి శైలేందర్ రెడ్డి, నారా బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img