Homeజాతీయంమునుగోడులో అమిత్ షా

మునుగోడులో అమిత్ షా

సాయంత్రం 4.10 గంకు బేగంపేట నుంచి 4.35 గం మధ్యలో మునుగోడు సభకు చేరుకోనున్న కేంద్ర మంత్రి అమిత్ షా.

సాయంత్రం 5:30 వరకు మునుగోడు బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా.

అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

రాజగోపాల్ రెడ్డితో పాటు భారీగా బీజేపీలో చేరికలు.

30 ఎకరాల విస్తీర్ణంలో హైటెక్ హంగులతో సభ ఏర్పాట్లు.

భారీగా జన సమీకరణకు ప్లాన్ చేసిన బీజేపీ ఇంచార్జ్లు

కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తు.

సభ అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్ పయనం.

Recent

- Advertisment -spot_img