Homeహైదరాబాద్latest Newsముంబై నటి కాదంబరీ జత్వానీపై అక్రమ కేసు వ్యవహారంలో మరో కీలక మలుపు..!

ముంబై నటి కాదంబరీ జత్వానీపై అక్రమ కేసు వ్యవహారంలో మరో కీలక మలుపు..!

ముంబై నటి కాదంబరీ జత్వానీపై అక్రమ కేసు వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. నటి తమకు భూమి అమ్మలేదని ఈ కేసులో కీలక సాక్షిగా పెర్కొన్న చిందా వీరవెంకట నాగేశ్వరరాజు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు ఆధార్ కార్డులిస్తే తనను, తన అల్లుడిని ఈ కేసులో అన్యాయంగా ఇరికించారంటూ కూచిపూడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.

Recent

- Advertisment -spot_img