Homeతెలంగాణబీఆరోఎస్​దే గెలుపు

బీఆరోఎస్​దే గెలుపు

– ఎగ్జిట్​పోల్స్​ తప్పు
– బీఆర్ఎస్​ అభ్యర్థి స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఎన్నికల్లో గెలుపు మాదేనని బీఆర్ఎస్​ అభ్యర్థి స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు. ఎగ్జిట్​ పోల్స్​ రిపోర్ట్స్​ తప్పుల తడక అని పేర్కొన్నారు. కొన్ని సంస్థలు పార్టీలతో సత్సంబంధాలు పెట్టుకున్నాయి. అటువంటి సంస్థలు సదరు పార్టీలకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయని గుర్తు చేశారు.శనివారం మీడియాతో మాట్లాడుతూ… ‘మేము గెలుస్తున్నం. ఎగ్జిట్ పల్స్ వేరు, ఎగ్జిట్ పోల్స్ వేరు. కొన్ని ఎగ్జిట్‌పోల్స్ సంస్థలు పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. వారికి అనుకూలంగా ఇస్తున్నారు. పోలింగ్ పూర్తి కాకముందే ఎలా ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు. లక్షలాది మంది మనసులో కేసీఆర్ ఉన్నాడు. ’ అని కేసీఆర్​ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img