Homeహైదరాబాద్latest Newsసూర్యాపేటలో పల్టీలు కొట్టిన బస్సు..

సూర్యాపేటలో పల్టీలు కొట్టిన బస్సు..

సూర్యాపేట జిల్లా మోతె మండలంలో పెను ప్రమాదం తప్పింది. రాజధాని ఏసీ బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి స్వల్ప గాయాలు మినహా.. ఎవరికీ ఏమీ కాలేదు. ఖమ్మం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తోంది. మోతె మండలం మామిళ్లగూడెం వద్ద జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

Recent

- Advertisment -spot_img