Homeహైదరాబాద్latest Newsతీవ్ర విషాదం.. కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత

తీవ్ర విషాదం.. కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత

మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాందేడ్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వసంత్ బల్వంత్‌రావు చవాన్(69) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన 2009లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి నైగావ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో అదే స్థానంలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.

Recent

- Advertisment -spot_img