Homeహైదరాబాద్latest Newsరాముడి పేరుతో రాజకీయాలు చేయకండి: మంత్రి పొన్నం

రాముడి పేరుతో రాజకీయాలు చేయకండి: మంత్రి పొన్నం

దేవుడి పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం బీజేపీ ఆపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేవుడు అందరికీ దేవుడే.. రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేయడం సరికాదన్నారు.

ALSO READ: ఆడవారికి షాక్.. ఫ్రీ బస్సు ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్

అయోధ్య అక్షింతల పేరుతో కొంత మంది బియ్యం సంచులు ఇచ్చి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల తిరస్కరణకు గురైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు అహంకార పూరితంగా మాట్లాడితే మళ్లీ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ALSO READ: తెలంగాణలో వారికి రూ.5,00,000.. మీరు అర్హులేనా..

ఉచిత బస్సు సౌకర్యం కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారని.. ఫ్రీ బస్సు సౌకర్యం అవసరం లేనివారికి టికెన్ లేకుండా ప్రయాణంచిండని మంత్రి పొన్నం అన్నారు.

ALSO READ: జస్ట్ రూ.400లతో అయోధ్యకు వెళ్లండి.. ఇలా..

Recent

- Advertisment -spot_img