Homeహైదరాబాద్latest Newsఏపీలో వరదల రాజకీయం.. టీడీపీ vs వైసీపీ..!

ఏపీలో వరదల రాజకీయం.. టీడీపీ vs వైసీపీ..!

ఏపీలో వరదల రాజకీయం హాట్ హాట్ గా మారింది. వరదలు సంభవించి 8 రోజులు అవుతున్నా ఇంకా ప్రజలు నీటిలోనే ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. వరదసాయం సరిగా అందటంలేదని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో వైసీపీ కుట్రకోణం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు వైసీపీ, టీడీపీ మధ్య ‘వరద వార్’ నడుస్తోందని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img