Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్‌లోకి ఎంఐఎం మాజీ అధ్యక్షుడు

కాంగ్రెస్‌లోకి ఎంఐఎం మాజీ అధ్యక్షుడు


ఇదేనిజం, కరీంనగర్ టౌన్: ఎంఐఎం కరీంనగర్​ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా మాజీ చీఫ్​ పాట్రన్​ సయ్యద్​ వహాజుద్దీన్​ కాంగ్రెస్​లో చేరారు. మంగళవారం హైదరాబాద్​లో సీఎం రేవంత్​ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వహాజుద్దీన్​ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్​, విప్​ ఆది శ్రీనివాస్​, మానకొండూర్​ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్​ నేత వెలిచాల రాజేందర్​ రావు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img