Homeహైదరాబాద్latest Newsకోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఈ రెండు టైటిల్స్ గెలిచే వరకు వారు జట్టుతోనే…!

కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఈ రెండు టైటిల్స్ గెలిచే వరకు వారు జట్టుతోనే…!

T20Iలకు రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో మిగిలిన ఫార్మాట్లలోనూ వారు ఎక్కువ రోజులు కొనసాగరేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో BCCI సెక్రటరీ జైషా ఓ గుడ్‌‌న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సీనియర్ ఆటగాళ్లు జట్టులోనే ఉంటారని రోహిత్, కోహ్లీ ప్రాతినిధ్యం గురించి హింట్ ఇచ్చారు. ఈ రెండు టైటిల్స్ కూడా గెలవాలని జైషా ఆకాంక్షించారు.

Recent

- Advertisment -spot_img