Homeహైదరాబాద్latest Newsమృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇదేనిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం రాపెల్లి గ్రామానికి చెందిన చిర్ర తిరుమల మరియు మారంపెల్లి అమ్మాయి పలు అనారోగ్య కారణాల వలన ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం రోజున మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి,సీనియర్ నాయకులు భీమా సంతోష్, ఇస్రాజ్ పల్లె మాజీ సర్పంచ్ చిర గంగాధర్,భీమ్రాజ్ పల్లె మాజీ సర్పంచ్ సత్తన్న,మాజీ ఉప సర్పంచ్ కొండ వెంకటేష్ గౌడ్,నవీన్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img