Homeక్రైంGuntur:ట్రాక్టర్ తిరగబడి 6 గురు మృతి

Guntur:ట్రాక్టర్ తిరగబడి 6 గురు మృతి

Guntur:గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం, కొండేపాడు గ్రామస్తులు వట్టి చెరుకూరు మీదుగా పొన్నూరు మండలం జూపూడి గ్రామంలో జరుగుతున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవ్వడానికి 22 మందితో ట్రాక్టర్లో బయలుదేరి వెళుతుండగా, వట్టిచెరుకూరు గ్రామ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నిర్లక్ష్యంతో రోడ్డు పక్కనే ఉన్న కాల్వ లో ట్రాక్టర్ తిరగబడింది. ఘటనా స్థలంలో 6 గురు మృతి. 5గురికి తీవ్రగాయాలు. క్షతగాత్రులు 40నుండి55 సంవత్సరాల లోపు వారు ఒక బాలిక ఉన్నారు. క్షతగాత్రలను 108 లో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్.

Recent

- Advertisment -spot_img