Homeజిల్లా వార్తలుఇంటింటా హనుమాన్ చాలీసా నిత్య పారాయణం

ఇంటింటా హనుమాన్ చాలీసా నిత్య పారాయణం

ఇదేనిజం, లక్షెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణ పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటా హనుమాన్​ చాలీసా నిత్య పారాయణం 3670 రోజుకు చేరుకున్నది. ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యన హనుమాన్ చాలీసా భజన జరుగుతోందని చాలీసా భక్త బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో బొప్పు సతీష్, చంద్రకళ ఇంట్లో నిర్వహించారు. ఇక హనుమాన్​ చాలీసా కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేశ్​, దండేపల్లి జెడ్పీటీసీ గడ్డం నాగరాణి, త్రిమూర్తి, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img