Homeసినిమాడబుల్ ఇస్మార్ట్ కోసం మళ్లీ ఆయనే..

డబుల్ ఇస్మార్ట్ కోసం మళ్లీ ఆయనే..

టాలీవుడ్​ ఎనర్టిటిక్​ స్టార్ రామ్ పొతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్​ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్​గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 8న ఈ సినిమాను రిలీజ్​ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్​డేట్​ను మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఇస్మార్ట్ శంకర్​కు మ్యూజిక్​ అందించిన మణిశర్మనే ఈ సీక్వెల్​ కోసం పనిచేయనున్నాడు. ఇదే విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్, మణిశర్మ కాంబినేషన్​లో వచ్చిన చిత్రాలు మ్యూజికల్​గా ఎంతో పేరు తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

Recent

- Advertisment -spot_img