Homeహైదరాబాద్latest Newsనేపాల్ బస్సు ప్రమాదం.. 41 కి చేరిన మృతుల సంఖ్య..!

నేపాల్ బస్సు ప్రమాదం.. 41 కి చేరిన మృతుల సంఖ్య..!

నేపాల్‌లో బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. నిన్న యూపీలోని గోరఖ్‌పూర్‌ కు చెందిన పర్యాటక బస్సులో 43 మంది నేపాల్ లోని పొఖారా నుంచి ఖాట్మాండుకు బయల్దేరారు. తనహు జిల్లాలోని అంబూ ఖైరేని ప్రాంతంలో వెళ్తుండగా వాహనం అదుపు తప్పి రహదారి పక్కన 150 అడుగుల లోతున వేగంగా ప్రవహిస్తున్న మార్సయాంగడీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా..మరో 25 మంది చికిత్స పొందుతూ చనిపోయారు.

Recent

- Advertisment -spot_img