Homeజాతీయంఅక్టోబర్ 1 తర్వాతే స్కూళ్లు: కేంద్రం

అక్టోబర్ 1 తర్వాతే స్కూళ్లు: కేంద్రం

న్యూఢిల్లీ: ఇప్పట్లో స్కూళ్లు తెరిచే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ ప్రకటించబోయే అన్ లాక్ 4.0 సడలింపుల్లో స్కూళ్లు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పష్టత ఇచ్చారు. కరోనా కేసులు విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెరిచే అలోచన లేదని ఆయన తెలిపారు. అయితే అక్టోబర్ 1వ తేదీ తరువాత స్కూల్ రీ ఓపెన్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

Recent

- Advertisment -spot_img