Homeహైదరాబాద్latest Newsగొప్ప మనసు చాటుకున్న పదో తరగతి విద్యార్థిని.. కిట్టీ బ్యాంక్ లో దాచుకున్న రూ.3 వేలు...

గొప్ప మనసు చాటుకున్న పదో తరగతి విద్యార్థిని.. కిట్టీ బ్యాంక్ లో దాచుకున్న రూ.3 వేలు సీఎంకు అందజేత

వరద సహాయక చర్యలకు తన కిట్టీ బ్యాంకు నుంచి రూ.3 వేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహబూబాబాద్ జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు అందజేశారు. విద్యార్థిని గొప్పమనసును పలువురు ప్రశంసిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img