Homeహైదరాబాద్latest Newsబస్సు బోల్తా.. ఆరుగురు మృతి.. 25 మందికి పైగా గాయాలు..!

బస్సు బోల్తా.. ఆరుగురు మృతి.. 25 మందికి పైగా గాయాలు..!

టర్కీలోని సెంట్రల్ ప్రావిన్స్ అక్సరయ్‌లో శుక్రవారం జపాన్ పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Recent

- Advertisment -spot_img