Homeఫ్లాష్ ఫ్లాష్పాక్ లో అడుగు పెట్టేది లేదు.. మ్యాచ్‌లను వేరే చోటకు మార్చాల్సిందే అంటున్న బీసీసీఐ..

పాక్ లో అడుగు పెట్టేది లేదు.. మ్యాచ్‌లను వేరే చోటకు మార్చాల్సిందే అంటున్న బీసీసీఐ..

పాకిస్థాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత క్రికెట్‌ జట్టు వెళ్లడం లేదని సమాచారం. ఈ మ్యాచ్‌లను దుబాయ్‌ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ వర్గాలు అడిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో 2025 ఫిబ్రవరి-మార్చి మధ్య ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనుంది. అక్కడికి హాజరయ్యేందుకు బీసీసీఐ అభ్యంతరం తెలుపుతోంది.

Recent

- Advertisment -spot_img