బీఆర్ఎస్(BRS)ఎమ్మెల్సీలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. లోకసభ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ పలువురు ఎమ్మెల్సీలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోకసభ ఎన్నికల కోసం విస్తృతంగా పనిచేయాలని కేటీఆర్, ఎమ్మెల్సీలను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: పాపం.. సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్
త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండనుందని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే ఎక్కువ గెలుపు అవకాశాలున్నాయన్నారు.