Homeహైదరాబాద్latest Newsమరి కొద్దీ సేపట్లో వయనాడ్‌ లో ప్రధాని మోదీ పర్యటన.. కేరళకు చేరుకున్న మోదీ

మరి కొద్దీ సేపట్లో వయనాడ్‌ లో ప్రధాని మోదీ పర్యటన.. కేరళకు చేరుకున్న మోదీ

కేరళకు ప్రధాని మోదీ చేరుకున్నారు. కన్నూరు విమానాశ్రయానికి చేరుకున్న మోదీని ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ స్వాగతం పలికారు. కేరళలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను సమీక్షించేందుకు వయనాడ్‌లో మోదీ పర్యటిస్తారు. అక్కడి పరిస్థితులపై ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

Recent

- Advertisment -spot_img