HomeDevotionalశ్రీరామ నవమి ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

శ్రీరామ నవమి ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామ నవమిగా జరుపుకుంటారు.

దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. అయితే ఈ కళ్యాణానికి ముహుర్తం ఉదయం 11.03 గంటల నుంచి మధ్యాహ్నం 01.38 గంటల లోపు సమయంలో జరిపించాలని పండితులు చెబుతున్నారు. ఇదే నిజం వెబ్‌సైట్ తరుపున మీ అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img