Homeహైదరాబాద్latest Newsట్యాక్స్ కట్టే వారికి గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..!

ట్యాక్స్ కట్టే వారికి గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..!

ఆదాయపన్ను చెల్లించే వారికి కేంద్రం ఊరట కల్పించింది. ఇకపై ఐటీ ఫిల్లింగ్ గడవు దాటినా నేరం కాదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 55 వేల నుంచి రూ. 75 వేలకు పెంచుతున్నట్టు ప్రకటిచారు. మధ్య తరగతికి మేలు చేసే విధంగా IT చట్టాన్ని చేస్తామని తెలిపారు. TDSను సరళీకృతం చేస్తామని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img