HomeజాతీయంRahul Gandhi : మ‌రి అక్క‌డే జ‌రుగుతోంది

Rahul Gandhi : మ‌రి అక్క‌డే జ‌రుగుతోంది

Rahul Gandhi : మ‌రి అక్క‌డే జ‌రుగుతోంది

Rahul Gandhi : బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే.

ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

ఈ విషయమై ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.

విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ శుక్రవారం ఓ ట్వీట్ లో.. మన సరిహద్దుల్లో ప్రస్తుతం జరుగుతున్నది దేశ భద్రత యొక్క అతిపెద్ద లోపం అని పేర్కొన్నారు.

RTPCR Test | ఇక‌ బ్రిట‌న్‌ వెళ్లే వారికి ప్రీ-ఆర్టీపీసీఆర్ టెస్ట్ అక్క‌ర్లేదు

Covid Vaccine | ఏకంగా 11 క‌రోనా వ్యాక్సిన్లు వేయించుకున్న వృద్దుడు

ప్రధాని దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా రాహుల్ అని ప్రశ్నించారు.

పాంగాంగ్ త్సో,చైనా హ్యాష్ ట్యాగ్ లను రాహుల్ ట్వీట్ లో పెట్టారు.

దీనిని బట్టి పాంగాంగ్ సరస్సుపై చైనా అక్రమంగా నిర్మిస్తున్న బ్రిడ్జిని పరోక్షంగా రాహుల్ ప్రస్తావించినట్లు అర్థమవుతోంది.

E Passport | ఇక దొంగ పాస్‌పోర్ట్‌ల‌కు చెక్‌

Sex Ratio : భారీగా పెరిగిన అమ్మాయిలు.. తగ్గిన అసమానతలు

Recent

- Advertisment -spot_img