Homeహైదరాబాద్latest Newsవైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు

వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు

గత వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసి, ఖజానాను ఖాళీ చేసిందని పేర్కొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సమీక్ష చేసినట్లు తెలిపారు. తాగునీరు సరఫరా, అండర్ గ్రైండ్ డ్రైనేజ్, ఇతర పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని చెప్పారు. నిధులు లేకపోవడంతో పనులు అంసపూర్తిగా నిలిచిపోయాయని అన్నారు.

Recent

- Advertisment -spot_img