Homeహైదరాబాద్latest Newsవిషాదం.. ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య.. శోకసంద్రంలో తల్లిదండ్రులు

విషాదం.. ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య.. శోకసంద్రంలో తల్లిదండ్రులు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, దోనూరు గ్రామానికి చెందిన మామిడి ధనుంజయ్ (22) గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఈ నెల 18న వైజాగ్ లోని ఓ పెళ్ళికి వెళ్ళాడు.. ఏమయ్యిందో తెలీదు గాని అక్కడే 20-6-2024 రోజున ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు యువకుని తండ్రి మామిడి సత్యంకు తెలుపగా వారు వెళ్లి యువకుని మృతి దేహాన్ని సొంత గ్రామానికి తీసుకువచ్చారు.

Recent

- Advertisment -spot_img