Homeహైదరాబాద్latest Newsవిద్యుదాఘాతంతో గేదె మృతి

విద్యుదాఘాతంతో గేదె మృతి

ఇదేనిజం, ఎండపల్లి: విద్యుదాఘాతంతో గేదె మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట గ్రామానికి చెందిన గొనె మాధవ రెడ్డి సంబంధించిన గేదె ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని తెలిపాడు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

Recent

- Advertisment -spot_img