Homeహైదరాబాద్latest Newsఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా

ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : కాంగ్రెస్ పార్టీ 17 ఎంపీ స్థానాల్లో మాదిగ సామాజిక వర్గానికి ఒక్క సీటూ కేటాయించలేదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్ ధర్నా చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కొందరు నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చందోలి శ్రీనివాస్, దుమల గంగారాం, బెజ్జాకి సతీష్, పరిపేల్లి లక్ష్మణ్, బరిగేల ప్రసాద్, దూడ లక్ష్మణ్, మామిడిపెల్లి గణేష్, రాయిల్లా రవి కుమార్, జిల్లపెల్లి లింగన్న తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img