Homeజిల్లా వార్తలునవాయు సంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు పంపిణీ

నవాయు సంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు పంపిణీ

ఇదే నిజం దేవరకొండ: డిండి మండలం ప్రతాప్ నగర్ గ్రామంలో శుక్రవారం నవాయు సంస్థ వ్యవస్థాపకులు మునగపాటి వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఎంపీపీ ఎస్ పాఠశాల విద్యార్థులకి స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పవన్ నారోజు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ఆయన చేస్తున్న సేవలని కొనియాడుతూ వారికి పాఠశాల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరబాబు, సంస్థ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img