Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్యే భార్య పార్థివ దేహానికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్

ఎమ్మెల్యే భార్య పార్థివ దేహానికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం సతీమణి రుపా దేవి గురువారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సుడా ఛైర్మెన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి, హైదరాబాద్ అల్వాల్ లోని వారి నివాసంలో రుపా దేవి పార్థివ దేహానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Recent

- Advertisment -spot_img