Homeహైదరాబాద్latest Newsగాజా మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక సైన్యం దాడి.. 21 మంది పాలస్తీనియన్లు మృతి

గాజా మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక సైన్యం దాడి.. 21 మంది పాలస్తీనియన్లు మృతి

ఇజ్రాయెల్ మరోసారి గాజాపై భీకర దాడులు చేసింది. సెంట్రల్ గాజా స్ట్రిప్ లోని మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది.
ఈ దాడిలో మొత్తం 21 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. నిరాశ్రయులైన ప్రజలు డెయిర్ అల్-బలాహ్ హాస్పిటల్ సమీపంలోని మసీదులో నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం ఈ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 21 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Recent

- Advertisment -spot_img