Homeజిల్లా వార్తలుధ్యానం, శాకాహార ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ…

ధ్యానం, శాకాహార ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ…

ఇదేనిజం ధర్మారం: పిరమిడ్ స్పిచ్చువల్ సొసైటి ధర్మారం మండలం వారి ఆధ్వర్యంలో ఈ నెల 30 తేదీన భూపాలపల్లి జరిగే మెగా ధ్యానం శాకాహార ర్యాలీ పోస్టర్ ను నంది మేడారం అయ్యప్ప పిరమిడ్ ధ్యానం సెంటర్ లో ఆవిష్కరించారు .ఈసందర్భంగా భూపాలపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రహీమ్ మాట్లాడుతు ధ్యానం,శాకాహారం వలన అందరూ ఆరోగ్యంగా ఉంటారని శాకాహార ర్యాలీ ల ద్యారా జంతు బలులు ఆపాలని కోరారు. ఈ కారిక్రమంలో ధర్మారం మండల సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ డిల్లిశ్వర్ రెడ్డి ,బంగారు మాధవ ,స్వామి, కృష్ణ,సీతమేడం తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img