Homeహైదరాబాద్latest Newsరేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

ఇదే నిజం, ధర్మపురి : జగిత్యాల జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ధర్మపురి పట్టణంలోని గిరుకలా కాలనీలో గుర్రాల గంగాధర్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 8 క్వింటాళ్ల PDS బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపినారు.

Recent

- Advertisment -spot_img