Homeహైదరాబాద్latest NewsT20 వరల్డ్ కప్ టీం సెలక్షన్ పై రోహిత్ శర్మ ఫోకస్

T20 వరల్డ్ కప్ టీం సెలక్షన్ పై రోహిత్ శర్మ ఫోకస్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆప్ఘనిస్థాన్ పై విధ్వంసకమైన సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా.. రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ టీం కూర్పుపై మాట్లాడారు. 15 మందితో కూడిన టీంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలిపాడు.

ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఉచిత బస్సు ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్..

అయితే.. టీం కూర్పుపై కోచ్ ద్రవిడ్, తను ఏం ఆందోళన చెందడం లేదని తెలిపాడు. ప్రస్తుతానికి అయితే టీం ఇండియా మేనేజమ్ మెంట్ ఓ పది మందిపై ఫోకస్ చేసిందని చెప్పాడు.

ఇది కూడా చదవండి: ఆ పాట వల్లే ప్రభుత్వం మారింది..

టీ20 వరల్డ్ కప్ ఆతిథ్యమిచ్చే వెస్టిండీస్, అమెరికా పిచ్ లు వేటికవే భిన్నమైనవని.. అందుకు తగ్గట్టుగానే టీంను సెలెక్ట్ చేస్తామని రోహిట్ చెప్పాడు.

ఇది కూడా చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్

Recent

- Advertisment -spot_img