కరోనాపై పోరాటంలో భారత్కు అగ్రరాజ్యం అమెరికా తనవంతు సహకారం అందిస్తోంది. తాజాగా మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు అదనంగా 25 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది..
కరోనా వైరస్ విషయంలో ముందు నుంచి చైనాపై విమర్శలు గుప్పిస్తోన్న అమెరికా మాజీ అధ్యక్షుడు మరోసారి డ్రాగన్పై నిప్పులు చెరిగారు.
పదవి నుంచి దిగిపోయిన తర్వాత తొలిసారిగా భారత్లో కరోనా వైరస్ పరిస్థితుల గురించి...
కోవిడ్ నుంచి కోలుకున్న సాధారణ రోగులు కూడా మధుమేహానికి గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్-19 వల్ల ఇలా జరుగుతోందని డాక్టర్లు అంటున్నారు.
"కోవిడ్ సోకిన సుమారు 10 శాతం రోగుల్లో మధుమేహం లక్షణాలు కనిపిస్తున్నాయి" అని...
కరోనా విజృంభణలో భాగంగా మరిన్ని వేవ్స్ విరుచుకుపడే ప్రమాదమున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ హెచ్చరించారు.
మహమ్మారి కట్టడికి వచ్చే 6-18 నెలల సమయం అత్యంత కీలకమని...
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా సోకిన బాధితులకు అత్యవసర వైద్య చికిత్సలో ఉపయోగించే ప్లాస్మా థెరపీని కరోనా ప్రోటోకాల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
కొవిడ్...
గర్భిణులు కరోనా వ్యాక్సిన్లను వేయించుకోవచ్చని, అవి సురక్షితమైనవేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రమాదమని ఇటీవల ఇంటర్నెట్లో వెల్లువెత్తుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.
మహిళలు గర్భందాల్చినప్పుడు మొదట ఏర్పడే మాయకు వ్యాక్సిన్...
కరోనా మహమ్మారి ప్రపంచం మీదకు చైనా వదిలిన జీవాయుధమేనన్న అనుమానాలకు బలం చేకూర్చేలా ఆ దేశ అధికారిక డాక్యుమెంట్ ఒకటి వెలుగులోకి వచ్చింది.
కరోనాను జీవాయుధంగా మార్చి ప్రపంచంపైకి వదిలితే ఎలా ఉంటుందని...
కరోనా సెకండ్ వేవ్లో ఇప్పటికే పలువురు తారలు కరోనా బారిన పడ్డారు.
తాజాగా నటి ఆండ్రియా కరోనా బారిన పడ్డారు.
వైద్యుల సలహా మేరకు ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు.
ఆండ్రియా...